వైఎస్సార్‌ను గుర్తు చేసుకుని జగన్ భావోద్వేగం (వీడియో)

68చూసినవారు
ఇవాళ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి. కడప జిల్లా పర్యటనలో ఉన్న ఆయన ఉదయం ఇడుపులపాయకు వెళ్లి వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. వైఎస్సార్ విగ్రహానికి పూలమాల సమర్పించారు. అనంతరం ఎక్స్‌లో ‘డాడ్.. మిస్ యూ’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

సంబంధిత పోస్ట్