పల్లె పండుగపై జనసేన వీడియో

76చూసినవారు
ఏపీలో సోమవారం నుంచి పల్లె పండుగ కార్యక్రమం ప్రారంభం కానుంది. దాంతో గ్రామ సభల్లో చేసుకున్న తీర్మానాలు కార్యరూపం దాల్చనున్నట్లు జనసేన ట్వీట్ చేసింది. రూ.4,500 కోట్లతో 30 వేల పనుల్ని చేపట్టనున్నట్లు పేర్కొంది. 500 కి.మీ. మేర బీటీ రోడ్లు, 3 వేల కి.మీ. సిమెంట్ రోడ్లను నిర్మించనున్నట్లు తెలిపింది. ప్రజలకు మంచి చేయాలనే దృఢ సంకల్పం కలిగిన నాయకత్వంతో రాష్ట్ర ప్రగతి పరుగులు పెడుతోందంటూ జనసేన ఓ వీడియోను విడుదల చేసింది.
Job Suitcase

Jobs near you