టీడీపీ పాలనలో గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందాయి

76చూసినవారు
టీడీపీ పాలనలో గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందాయి
టీడీపీ పాలనలో గ్రామపంచాయతీలు అభివృద్ధి చెందుతున్నాయని మండల టీడీపీ అధ్యక్షుడు రవికుమార్ రెడ్డి అన్నారు. బద్వేల్ మండలం చింతల చెరువు పంచాయతీ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఇంటింటికి తిరిగి ప్రభుత్వం ఈ 100 రోజులలో జరిగిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాల గురించి ఇంటింటికి తిరిగి ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్