రైలు కిందపడి వ్యక్తి మృతి

53చూసినవారు
రైలు కిందపడి వ్యక్తి మృతి
ముద్దనూరు కొండాపురం మార్గమధ్యంలో బుధవారం రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మృతుడు చింతకుంట గ్రామానికి చెందిన నాగేంద్ర (22) గా గుర్తించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్