శాకాంబరీ దేవి అలంకరణలో పార్వతి దేవి

68చూసినవారు
శాకాంబరీ దేవి అలంకరణలో పార్వతి దేవి
మైదుకూరు టౌన్ లో వున్న పురాతనాలయం మైన శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి ఆలయంలో ఉన్న శ్రీ పార్వతి దేవి అమ్మవారు శుక్రవారం ఆషాడమాసం సందర్భంగా శాంకరి దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. మహిళలు అమ్మవారికి చీర సారెతో ఒడిబియ్యం పోశారు. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి యూత్ వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలను పంచి పెట్టారు. ఈ సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్