విద్యార్థులకు నగదు బహుమతి

77చూసినవారు
విద్యార్థులకు నగదు బహుమతి
పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి జడ్పీ హైస్కూల్లో చదువుతున్న విద్యార్థులకు పదవ తరగతిలో మొదటి స్థానంలో వచ్చిన హైదవికి రూ. 5, 000, రెండవ స్థానంలో వచ్చిన మనోజ్ఞకి రూ. 3, 000, మూడవస్థానంలో వచ్చిన చరిత రూ. 2, 000 విద్యార్థుల తల్లిదండ్రులకు విభిన్నప్రతిభావంతుల సంస్థ చైర్ మెన్ జనార్దన్ రెడ్డి ఆయన సేవ సంస్థ ద్వారా రూ. 10వేలు వితరణ చేశారు.

సంబంధిత పోస్ట్