ఎమెర్జెన్సీ ప్రజాస్వామ్యానికి చీకటి అధ్యాయం

72చూసినవారు
ఎమెర్జెన్సీ ప్రజాస్వామ్యానికి చీకటి అధ్యాయం
ఎమర్జెన్సీ ప్రజాస్వామ్యనికి చీకటి అధ్యాయమని బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి హరి ప్రసాద్ అన్నారు. వేంపల్లిలో మంగళవారం ఎమర్జెన్సీ సమయంలో జైలుకెళ్లిన జనసంఘ్ నాయకుడు బొమ్మిరెడ్డి లక్ష్మిరెడ్డిని బిజెపి, జనసేన నాయకులు ఘనంగా సన్మానించారు. భావప్రకటన స్వేఛ్ఛకు భంగం కలిగిస్తూ, పౌరుల కనీస హక్కులను కాలరాస్తూ నాటి ప్రధాని ఇందిరాగాంధీ 1975 ఏడాది జూన్ 25న దేశంలో ఎమెర్జెన్సీ విధించిన విషయాన్ని గుర్తు చేశారు.

సంబంధిత పోస్ట్