పిఆర్ కాలేజీలో అడ్మిషన్ లు ప్రారంభం

61చూసినవారు
కాకినాడ జిల్లాలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగి 140 సంవత్సరాల చరిత్ర కలిగిన పిఠాపురం మహారాజ డిగ్రీ కళాశాల లో 2024/2025 విద్యా సంవత్సరానికి సంబందించి మూడేళ్ళ విద్యాబ్యాశానికి గాను అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయాని కళాశాల ప్రిన్సిపాల్ తిరుపాణ్యం వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తన చాంబర్లో మీడియా తో మాట్లాడుతూ పి ఆర్ డిగ్రీ కళాశాల లో ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్ట్ లకు సంబంధించి 1220 సీట్లు ఉన్నాయన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్