విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 1. 68 లక్షలు

82చూసినవారు
విఘ్నేశ్వరుని ఆలయ ఆదాయం రూ. 1. 68 లక్షలు
అయినవిల్లి మండలం, అయినవిల్లి విఘ్నేశ్వర స్వామిని సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. ఈ మేరకు అధికారులు తగిన ఏర్పాట్లు చేయించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటుచేసినట్లు పేర్కొన్నారు. స్వామికి వివిధ సేవల ద్వారా రూ. 1. 68 లక్షల ఆదాయం లభించినట్లు కార్యనిర్వాహణాధికారి ముదునూరి సత్యనారాయణరాజు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్