గాంధీ విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన

84చూసినవారు
వివిధ కుల నాయకుల విగ్రహాలు మండపేటలో నెలకొంటున్న నేపథ్యంలో మంగళవారం మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటుకు పట్టణంలో చోటుదక్కింది. ఈసందర్భంగా ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు భూమిపూజ చేసి శంకుస్థాపన చేసారు. ఈ కార్యక్రమంలో వీళ్ళు పట్టాభిరామయ్య చౌదరి, మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కాళ్లకూరి నాగబాబు, పోతంశెట్టి ప్రసాద్, గ్రంధి సూరి పండు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్