పల్లం గ్రామంలో నేను బడికి పోతా కార్యక్రమం

60చూసినవారు
పల్లం గ్రామంలో నేను బడికి పోతా కార్యక్రమం
కాట్రేనికోన మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు,ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో నేను బడికి పోతా ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు. ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లవాడు పాఠశాలలో చేర్పించాలని గ్రామస్తులకు ఉపాధ్యాయులు అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాల గురించి పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తేజేశ్వరి తల్లిదండ్రులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్