శోభాయమానంగా కోట సత్తెమ్మక్షేత్రం

71చూసినవారు
ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం శ్రీకోట సత్తెమ్మ అమ్మవారి క్షేత్రం విద్యుత్‌ దీపాలంకరణతో శోభాయమానంగా ఆకట్టుకుంటోంది. దసరా ఉత్సవాల్లో భాగంగా 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నామన్నారు. భక్తులు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాలని ఆలయ కమిటీ సభ్యులు బుధవారం కోరారు.

సంబంధిత పోస్ట్