మహాలక్ష్మిగా బాల త్రిపుర సుందరి అమ్మవారు

64చూసినవారు
మహాలక్ష్మిగా బాల త్రిపుర సుందరి అమ్మవారు
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం ఆరవ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిని మహాలక్ష్మి దేవిగా సర్వాంగా సుందరంగా అలంకరించారు. అంతకుముందు అమ్మవారికి విశేష పుష్పార్చన, కుంకుమార్చన పూజలు చేసారు. జిల్లా నలుమూలల నుంచీ అధిక సంఖ్యలో భక్తులు దర్శించి ప్రసాదాలు స్వీకరించారు.