గుడివాడలో ఇందిరా కాలనీ వాసులు ఆందోళన

61చూసినవారు
గుడివాడ ఇందిరానగర్ కాలనీలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కాలనీ నీట మునిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా మంటూ, విజయవాడ రహదారిలో బేతవోలు పెద్దపేట కాలనీవాసులు మంగళవారం రాత్రి ధర్నా నిర్వహించారు కాలనీ ముంపుకు గురై పాములు విష జంతువులు ఇళ్ళల్లోకి ప్రవేశిస్తున్నాయని, తాము నిద్రపోవడానికి కూడా భయంగా ఉందని కాలనీవాసులు తెలిపారు ఓట్లు కోసం వచ్చే రాజకీయ నాయకులు తమ ఇబ్బందులను కూడా గుర్తించాలనిన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్