ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

65చూసినవారు
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల వరదల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లు కోల్పోయిన వారికి ఉచితంగా డూప్లికేట్ సర్టిఫికెట్లు, డాక్యుమెంట్లు, సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, ఆధార్, బర్త్, మ్యాజ్ సర్టిఫికెట్లు, రిజిస్టర్డ్ డాక్యుమెంట్లను ఇవ్వాలని స్పష్టం చేసింది. దీనికోసం ప్రత్యేకంగా డ్రైవ్‌లు నిర్వహించాలని సూచించింది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్