సచివాలయ, పంచాయతీ సిబ్బంది ద్వారా ఇంటింటికి పెన్షన్ అందించాలి

1904చూసినవారు
సచివాలయ, పంచాయతీ సిబ్బంది ద్వారా తక్షణమే ఇంటింటికి పెన్షన్ దారులకు పెన్షన్ అందించాలని టిడిపి నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కైకలూరు ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ కి వినతిపత్రం అందించారు. ఎ పి లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల కోడ్ ఉన్నందున సామాజిక వ్యక్తిగత పెన్షన్ లు ప్రతీ నెలా 1వ తేదీన వాలంటీర్ల ద్వారా వారి చేతికి ఇచ్చే విదానాన్ని ఈసీ ఆదేశాల మేరకు నిలిపివేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్