పింఛన్ల పంపిణీపై సీఎస్‌కు చంద్రబాబు ఫోన్‌

6763చూసినవారు
పింఛన్ల పంపిణీపై సీఎస్‌కు చంద్రబాబు ఫోన్‌
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌ రెడ్డికి టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్‌ చేశారు. ఇంటింటికీ పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పింఛన్ల పంపిణీకి ఈసీ ఎలాంటి ఆంక్షలూ విధించలేదని, ఎండల తీవ్రత నేపథ్యంలో వృద్ధులు, దివ్యాంగులకు ఇంటి వద్దే అందించాలని సూచించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా వెంటనే పింఛన్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత పోస్ట్