మచిలీపట్నంలో మంత్రి ప్రజా దర్బార్

64చూసినవారు
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకే ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఆదివారం మచిలీపట్నంలోని స్థానిక జువారుపేట మంత్రి కార్యాలయం వద్ద ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల వద్ద నుండి మంత్రి స్వయంగా ఆర్జీలు స్వీకరించారు. ప్రజల నుండి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

సంబంధిత పోస్ట్