కొండపల్లి శాంతి నగర్ వద్ద గుర్తు తెలియని మహిళ హత్య

25213చూసినవారు
మైలవరం నియోజకవర్గం కొండపల్లి శాంతి నగర్ వద్ద గుర్తు తెలియని మహిళ హత్య గురైంది. ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. మహిళను హతమార్చి సంచిలో మూటకట్టి పడేయడంతో దుర్గంధం వ్యాప్తి చెందడంతో నాలుగైదు రోజుల క్రితమే హత్య చేసి పడేసి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించటంతో ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్