నూజివీడులో వన్ వీ ట్రాఫిక్ రూల్స్

2200చూసినవారు
నూజివీడు పట్టణంలో మంగళవారం నూజివీడు వైసిపి అభ్యర్థి మేక వెంకట ప్రతాప్ అప్పారావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. దీంతో నియోజకవర్గంలోని నలుమూలల నుండి పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై ట్రాఫిక్ రూల్స్ కఠినం చేశారు. ప్రధాన రహదారులు వెంబడి వన్ వే ట్రాఫిక్ రూల్స్ ను అమల్లోకి తెచ్చారు. నూజివీడు పట్నం వైయస్సార్ శ్రేణులతో నిండిపోయింది.

సంబంధిత పోస్ట్