తిరువూరులో 99 మంది విద్యార్థులు ఉత్తీర్తత

580చూసినవారు
తిరువూరులో 99 మంది విద్యార్థులు ఉత్తీర్తత
జాతీయ స్ధాయిలో జరిగిన క్యాట్ నాలెడ్జ్ అసెస్మెంట్ టెస్ట్ ఒలింపియాడ్ లెవెల్ 2 పరీక్షలో తిరువూరు శ్రీ చైతన్య స్కూల్ నుండి 99 మంది విద్యార్థులు ఉత్తీర్ణుల య్యారు. నలుగురు నగదు బహుమతి, 29 మంది మెడల్స్, 66 మంది సర్టిఫికేట్స్ పొందారు. వీరిని పాఠశాల ప్రిన్సిపాల్ ఇబ్రహీం, ఏజీఎం మురళీకృష్ణ, ఆర్ఐ నరేంద్ర, అకడమిక్ డీన్ రామకృష్ణ, ఉపాధ్యాయులు అభినందించారు.

సంబంధిత పోస్ట్