ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి

78చూసినవారు
ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలి
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులపై శ్వేతపత్రం విడుదల చేయాలనీ అఖిల భారత యువజన సమాఖ్య జాతీయ మాజి కార్యదర్శి జి. ఈశ్వరయ్య డిమాండు చేశారు. ఆదివారం విజయవాడ దాసరి భవన్లో ఎఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర బాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రేపు జరుగనున్న క్యాబినెట్ మీటింగులో నిరుద్యోగ సమస్యపై చర్చించి, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్