శాంతియుతంగా బ‌క్రీద్ పండుగ‌ను నిర్వ‌హించుకోవాలి

69చూసినవారు
ముస్లీంల ప‌విత్ర పండుగ బ‌క్రీద్‌ను శాంతియుత వాతావ‌ర‌ణంలో నిర్వ‌హించుకోవాల‌ని ఆదోని డియ‌స్పీ శివ్ నారాయ‌ణ స్వామి సూచించారు. శుక్రవారం ఆదోని మున్సిప‌ల్ స‌మావేశ భ‌వనంలో ఆయా మ‌త పెద్ద‌ల‌తో ఏర్పాటు చేసిన పీస్ క‌మిటీ స‌మావేశంలో డియ‌స్పీ మాట్లాడారు. ఆదోనిలో పండుగ‌లు శాంతియుతంగా జ‌రుగుతున్నాయ‌ని, అన్ని మ‌తాల పెద్ద‌లు స‌హ‌క‌రించుకొని ఇదే సాంప్ర‌దాయ‌న్ని కొన‌సాగించాల‌ని కోరారు.

సంబంధిత పోస్ట్