
ఆదోని మార్కెట్లో పత్తి ధర రూ. 7, 666 చేరిక
ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పెరిగాయి. బుధవారం క్వింటా ధర రూ. 7, 666గా నమోదైంది. 517 క్వింటాళ్లు విక్రయానికి వచ్చాయి. గరిష్ట ధర రూ. 7, 666, మధ్య ధర రూ. 7, 380, కనిష్ట ధర రూ. 5, 389 పలికాయి. వేరుశనగ 5, 100 సంచులు రాగా అమ్మకానికి అందిన ఈ ధరలు గరిష్టంగా రూ. 6, 827, మధ్య ధర రూ. 6, 469, కనిష్ట ధర రూ. 3, 399 గా నమోదు అయ్యాయి.