ఆదోని అభివృద్ధికి సమిష్టి కృషి: ఎమ్మెల్యే

80చూసినవారు
అభివృద్ధిలో అత్యంత వెనుకబడిన ఆదోని అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేద్దామని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. శనివారం ఆదోని కౌన్సిల్ హాల్లో కమిషనర్ రామచంద్రారెడ్డి అధ్యక్షతన ఉద్యోగులతో పరిచయ కార్యక్రమం నిర్వహించారు. మార్పు కోసం నాకు ప్రజలు ఈ అవకాశం ఇచ్చారని, అది ఉద్యోగుల సహకారంతో చేసి చూపిస్తానని అన్నారు. అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్