ఎంపిడిఓ కార్యాలయం ఎదుట వికలాంగుల ధర్నా

2250చూసినవారు
ఎంపిడిఓ కార్యాలయం ఎదుట వికలాంగుల ధర్నా
రుద్రవరం మండలం ఎంపిడిఓ కార్యాలయం ఎదుట వికలాంగుల ఆదరణ సేవా సమిత్ సంఘం అధ్వర్యంలో వికలాంగులు సోమవారం ధర్నా చేశారు. వికలాంగుల ఆదరణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మరియదాసు మరియు ఓబులేసు, శివమ్మలు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రుద్రవరం మండలంలో ఏ ఒక్క వికలాంగుడికి ఇంటి స్థలం కానీ, ప్రభుత్వం ఇచ్చే బిల్డింగ్స్ గాని, అంత్యోదయ 35 కేజీల కార్డు గాని, ఇవ్వకుండా నిర్లక్ష్యం వహించడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్