శిరివెళ్లలో పింఛన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అఖిలప్రియ

71చూసినవారు
ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని సిరివెళ్ల గ్రామంలో మంగళవారం ఎమ్మెల్యే అఖిలప్రియ సామాజిక పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా జూలై నెల నుంచే పెంచిన పింఛన్ సొమ్మును నేరుగా ఇంటి వద్దకే వచ్చి పంపిణీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you