చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడండి: సుజల

82చూసినవారు
చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడండి: సుజల
మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని నంది పైపులు అధినేత్రి సుజల పిలుపునిచ్చారు. బుధవారం ఎస్పీవై రెడ్డి టౌన్ షిప్, టిడ్కో ఇళ్ల పక్కన మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. సుజల మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి, దానిని పెంచే బాధ్యతలు తీసుకోవాలని కోరారు. సుజల ఆధ్వర్యంలో సుమారు 500 మొక్కలు నాటారు.

సంబంధిత పోస్ట్