జనసేన తలుపు తడుతున్న వైసిపి

52చూసినవారు
ఆళ్లగడ్డ మండలం ఆర్ కృష్ణపురం గ్రామానికి చెందిన వైసిపి కార్యకర్తలు పెద్ద ఎత్తున తాలూకా ఇంచార్జ్ ఇరిగెల రాంపుల్లారెడ్డి సోదరులు ఆధ్వర్యంలో బుధవారం దాదాపు 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా ఇరిగెల రాంపుల్లారెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయి నుండి జనసేన పార్టీ బలోపేతం చేయడం జరుగుతుందని జన సైనికులకు తగిన గుర్తింపు ఇవ్వడం కొరకు అందరిని కలుపుకుంటూ వెళ్తామని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్