బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి ముసుగు తొడిగిన అధికారులు

2239చూసినవారు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున అధికారులు ఆలూరు పట్టణంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి ముసుగు వేశారు. దీనిపై సోమవారం దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేడ్కర్ ఏ రాజకీయ పార్టీకి చెందిన వారో అధికారులు చెప్పాలన్నారు. ఆయన ఒక గొప్ప సమాజ సేవకు డని, అలాంటి వ్యక్తి విగ్రహానికి ముసుగు వేయడం సమంజసం కాదని అన్నారు. వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్