ఈసీ కీలక ఆదేశాలు.. వాటిపై నిషేధం

74చూసినవారు
ఈసీ కీలక ఆదేశాలు.. వాటిపై నిషేధం
పల్నాడు జిల్లాలో పెట్రోల్ బాంబుల ఘటన నేపథ్యంలో ఎన్నికల సంఘం (ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని బంకుల్లో పెట్రోల్‌ను బాటిళ్లలో అమ్మొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించింది.

సంబంధిత పోస్ట్