కమనీయంగా బుగ్గ వేంకటేశ్వరస్వామి రథోత్సవం

73చూసినవారు
సంజామల మండలం నొస్సం గ్రామంలో వెలసిన బుగ్గ వేంకటేశ్వరస్వామి మహా రథోత్సవం ఆదివారం కమనీయంగా సాగింది. గ్రామంలో బుగ్గ వెంకటేశ్వర స్వామివారి రథోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్దఎత్తున తరలిరావడంతో ఆ ప్రాంతం కిటకిటలాడింది. మేల తాళాలు, డప్పు వాయిద్యాలతో కొలాటాల మధ్య రథోత్సవం కనుల పండువగా సాగింది. రథంపైకి అరటి, మామిడిపండ్లు విసురుతూ భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్