గణతంత్ర దినోత్సవం వేడుకలో ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి

1097చూసినవారు
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం ప్యాపిలి పట్టణంలో తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో డోన్ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి ధర్మవరం మన్నే సుబ్బారెడ్డి ప్యాపిలి మండలం టిడిపి నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్