ఆత్మజ్ఞానంతో మోక్షం లభ్యం

81చూసినవారు
ఆత్మజ్ఞానంతో మోక్షం లభ్యం
ఆత్మజ్ఞానంతో మోక్షం లభిస్తుందని తితిదే హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి కర్నూలు జిల్లా కార్య నిర్వాహకులు డా. మల్లు వెంకటరెడ్డి పేర్కొన్నారు. ప్యాపిలి మండలంలోని రాంపురంలో తితిదే ఆధ్వర్యంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ధార్మిక ఆధ్మాత్మిక సాంస్కృతిక కార్యక్రమాలు శుక్రవారం ముగిసాయి. గోపూజ, కుంకుమార్చన నిర్వహించారు. సుంకర నాగేశ్వరరావు, నాగిరెడ్డి, కృష్ణమూర్తి, ఆదినారాయణ, మనోహర్, శ్రీనివాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్