ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలి

64చూసినవారు
ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు జారీ చేయాలి
డోన్ పట్టణంలోని ఆయా ప్రాంతాల్లో ఖాళీ స్థలాల్లో పిచ్చిమొక్కలు, ముళ్లకంపలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత వాటి యజమానులపై ఉందని పురపాలక కమిషనర్ ఎస్. జయరాం పేర్కొన్నారు. శుభ్రత లేని స్థలాల యజానులకు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశించారు. పురపాలక పరిధిలోని 20వ వార్డులోని టీచర్స్ కాలనీ, సుందర్సింగ్ కాలనీలోని పలు వీధుల్లో ఆయనతో పాటు ఏఈ సురేష్, శానిటరీ అధికారి మహబూబ్ బాషాలు గురువారం సందర్శించారు.

సంబంధిత పోస్ట్