నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం

54చూసినవారు
నేడు విద్యుత్తు సరఫరాలో అంతరాయం
బేతంచెర్ల మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి మరమ్మతుల కారణంగా గ్రామీణ ప్రాంతంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు, పట్టణ ప్రాంతంలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీ మధుసూధన్ రెడ్డి, ఏఈలు మహ బూబ్ వలి, శ్రీనివాసులు తెలిపారు. వర్షాల నేప థ్యంలో ఇనుప స్తంభాల, విద్యుత్తు తీగెలు, మోటార్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

సంబంధిత పోస్ట్