21 నుంచి గుంటూరు-డోన్ రైలు పునరుద్ధరణ

64చూసినవారు
21 నుంచి గుంటూరు-డోన్ రైలు పునరుద్ధరణ
గుంటూరు నుంచి డోన్ కు నడిచే ఎక్స్ ప్రెస్ రైలును (17228) ఈ నెల 21 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు రైల్వే స్టేషన్ మేనేజర్ జి. వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. డోన్ నుంచి గుంటూరుకు (17227) ఎక్స్ ప్రెస్ రైలు ఈ నెల 22 నుంచి ప్రయాణిస్తుందని, ప్రయాణి కులు గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్