రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు

78చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
బేతంచెర్ల మండలంలోని బుగ్గానిపల్లె తండా గ్రామానికి చెందిన ముగ్గురికి గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయాలు అయ్యాయి. గ్రామానికి చెందిన సురేంద్ర నాయక్, నరేంద్ర నాయక్, దుర్గాబాయి ముగ్గురు ద్విచక్ర వాహనంపై పని నిమిత్తం బేతంచెర్ల వస్తూ ప్రమాదవశాత్తు కింద పడ్డారు. ఈ ప్రమాదంలో సురేంద్ర నాయక్ తలకు, చెవి వద్ద తీవ్రంగా గాయాలు కావడంతో 108 వాహనంలో కర్నూలు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్