సంక్షేమం, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం: బీసీ

1875చూసినవారు
సిఎం చంద్రబాబుతోనే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం రాష్ట్ర మంత్రిగా బనగానపల్లెకు మొట్టమొదటిసారిగా వస్తున్న బీసీ జనార్దన్ రెడ్డిని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధర్మవరం సుబ్బారెడ్డి, డోన్ టీడీపీ యువ నాయకులు ధర్మవరం గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో సన్మానించి, టీడీపీ నాయకులు, కార్యకర్తలు అపూర్వ ఘనస్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్