తాటాకు చప్పుళ్ళకు భయపడం అంగన్వాడీ కార్మికులు

575చూసినవారు
అంగన్వాడీలు చేపట్టిన సమ్మె శనివారం నాటికీ 40 రోజులు పూర్తిచేసుకుంటున్న సందర్భంలో మిడ్తూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్ లో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు వి. రఘురాంమూర్తి, రాష్ట్ర కార్యదర్శి ఎం. రమేష్ బాబు ఆధ్వర్యంలో అంగన్వాడీలు రాస్తారోకో నిర్వహించి మాట్లాడుతూ.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని,
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించి, వేతనాలు పెంచేంత వరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్