ఈ పథకంతో నెలకు రూ.3 వేలు పొందండిలా

261383చూసినవారు
ఈ పథకంతో నెలకు రూ.3 వేలు పొందండిలా
అసంఘటిత రంగంలోని కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం చక్కటి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. ‘ప్రధాన్ మంత్రి శ్రమ యోగి మాన్ ధన్ యోజన’ స్కీమ్ ద్వారా కార్మికులకు ప్రతి నెలా పెన్షన్ అందిస్తోంది. ఇందులో చేరే అసంఘటిత రంగ కార్మికులు నెలకు రూ.100 చెల్లించాలి. 60 ఏళ్లు వచ్చే వరకు ప్రతి నెలా రూ.100 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. లబ్ధిదారునికి 60 ఏళ్లు నిండిన తర్వాత నెలకు రూ.3 వేలు చొప్పున పెన్షన్ పొందొచ్చు.

సంబంధిత పోస్ట్