పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతం

70చూసినవారు
నంద్యాల జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్ సెంటర్ లలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగిందని కలెక్టర్ డా. శ్రీనివాసులు బుధవారం వెల్లడించారు. పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ప్రక్రియలో 16, 287 మంది అత్యవసర సర్వీసులకు చెందిన ఉద్యోగులు, ఇతర విభాగాలకు సంబంధించిన సిబ్బంది, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్