విజయవాడలో టెన్షన్.. టెన్షన్.. (వీడియో)

82చూసినవారు
ఏపీలోని విజయవాడలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయారని బాధితులు విజయవాడ పాత ఆస్పత్రి వద్ద ఆందోళన చేశారు. ఆస్పత్రి గేట్లు, అద్దాలు ధ్వంసం చేశారు. తమ బిడ్డ మరణానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. వైద్యాధికారులు స్పందించకపోతే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు బెదిరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్