ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు జమ

57చూసినవారు
ఎల్లుండి అకౌంట్లోకి డబ్బులు జమ
ఈ నెల 25న ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు పరిహారం పంపిణీ చేయనుంది. వరదలకు ఇంట్లో గ్రౌండ్ ఫ్లోర్ మునిగిన వారికి రూ.25 వేలు, మొదటి, ఆపై అంతస్తుల వారికి రూ.10 వేలు నేరుగా బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేయనుంది. చనిపోయిన పశువులు, నష్టపోయిన వ్యాపారులు, వాహనాలు దెబ్బతిన్న వారికి, పంటలు నష్టపోయిన రైతులు, మత్స్యకారులకు కూడా బుధవారం రోజే డబ్బులు జమ చేయనున్నట్లు ఇటీవల సీఎం చంద్రబాబు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్