స్వర్ణాంధ్ర-2047 విజన్ పై అక్టోబర్ 7న సమీక్ష

63చూసినవారు
స్వర్ణాంధ్ర-2047 విజన్ పై అక్టోబర్ 7న సమీక్ష
కర్నూలు జిల్లాలో స్వర్ణాంధ్ర-2047 విజన్ పై అక్టోబర్ 7వ తేదీన జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కర్నూలు కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో సాయంత్రం 4 గంటలకు జరిగే సమావేశంలో ప్రజాప్రతినిధుల నుంచి సలహాలు, సూచనలను స్వీకరిస్తారన్నారు.

సంబంధిత పోస్ట్