వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీ

873చూసినవారు
వైయస్సార్ పెన్షన్ కానుక పంపిణీ
పత్తికొండ పట్టణంలో మంగళవారం ఉదయం వాలంటీర్లు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులకు వైఎస్ఆర్ పెన్షన్ కానుక రూ. 2750 పంపిణీ చేశారు. గతంలో లాగా గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి పెన్షన్ కోసం పడి గాపులు పడాల్సిన ప్రయాస తప్పిందని లబ్ధిదారులు తెలిపారు. వేలిముద్రలు పడని లబ్ధిదారుల వద్ద ఆధార్ కార్డు ముఖ గుర్తింపుతో పెన్షన్లను పంపిణీ చేసినట్లు వాలంటీర్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :