మల్లనను దర్శించుకున్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి

50చూసినవారు
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలోని శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రవినాథ్ తిలహరి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ రాజగోపురం వద్ద స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనం తర్వాత అర్చకులు వారికి స్వామి అమ్మవార్ల వేద ఆశీర్వచనాలు అందజేసి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్