వైసీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై?

550చూసినవారు
వైసీపీకి ఎమ్మెల్సీ గుడ్ బై?
వైసీపీకి భారీ షాక్ తగలనుంది. పల్నాడులో వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం బాపట్లలో టీడీపీ అధినేత నారా చంద్రబాబును జంగా కలువనున్నారు. ఏప్రిల్ 4 లేదా 5వ తేదీలలో కార్యకర్తలతో కలిసి పల్నాడులో జరిగే బహిరంగ సభలో టీడీపీలో చేరే అవకాశం ఉంది. ఇప్పటికే పల్నాడులోని టీడీపీ కీలక నాయకులతో జంగా కృష్ణమూర్తి భేటీ అయినట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్