శాస్త్రవేత్తల సేవలు చిరస్మరణీయం

50చూసినవారు
శాస్త్రవేత్తల సేవలు చిరస్మరణీయం
డోన్ పట్టణం సామాజిక కార్యకర్త డోన్ పి. మహమ్మద్ రఫి ఆధ్వర్యం లో రేడియో కనుగొన్న శాస్త్రవేత్త గుగ్లిఎల్మో జియోవన్ని మారియా మార్కోనీ వర్థంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి ఘణంగా నివాళి అర్పించారు. వారిని స్మరించుకున్నారు. ఈసందర్బంగా శనివారం ఆయన మాట్లాడుతూ మన దేశ స్వాతంత్య్ర సమరయోధులను, శాస్త్రవేత్తలను , మహనీయులను, సమాజానికి సేవలు అందించిన ప్రతి ఒక్కరిని స్మరించుకోవాలని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్