ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి: ఎమ్మెల్యే గౌరు

79చూసినవారు
ప్రజా సమస్యలపై అధికారులు దృష్టి సారించాలి: ఎమ్మెల్యే గౌరు
ప్రజల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి సూచించారు. గురువారం ఓర్వకల్లు పరిషత్ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా వివిధ శాఖల అధికారులు ప్రగతి నివేదికలను సభకు వివరించారు. గత ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలపై క్షేత్రస్థాయి విచారించి అనర్హులైన, వారివి రద్దు చేయాలని గుట్టపాడులో సర్పంచ్ మోహన్ రెడ్డి అధికారులను కోరారు.

సంబంధిత పోస్ట్